BIKKI NEWS (NOV. 06) : Wheat flour at Andhra Pradesh Ration shops. ఆంధ్రప్రదేశ్ రేషన్ దుకాణాలలో 2026 జనవరి 1 నుంచి గోధుమ పిండిని అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Wheat flour at Andhra Pradesh Ration shops.
18 రూపాయలకు కిలో చొప్పున రేషన్ కార్డుదారులకు గోధుమపిండి అందజేయమన్నట్లు తెలిపారు.
దీనికోసం 18 మెట్రిక్ టన్నుల గోధుమపిండిని సిద్ధం చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
- Daily current affairs 8th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 7th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 6th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Free Engineering – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్య
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం

