BIKKI NEWS (NOV. 06) : Wheat flour at Andhra Pradesh Ration shops. ఆంధ్రప్రదేశ్ రేషన్ దుకాణాలలో 2026 జనవరి 1 నుంచి గోధుమ పిండిని అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Wheat flour at Andhra Pradesh Ration shops.
18 రూపాయలకు కిలో చొప్పున రేషన్ కార్డుదారులకు గోధుమపిండి అందజేయమన్నట్లు తెలిపారు.
దీనికోసం 18 మెట్రిక్ టన్నుల గోధుమపిండిని సిద్ధం చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు.
- TG SSC EXAM DATES – తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్
- Holidays – విద్యా సంస్థలకు సెలవులు
- Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- TELANGANA HOLIDAYS 2026 – తెలంగాణలో సెలవుల లిస్టు
- Today in history – చరిత్రలో ఈ రోజు డిసెంబర్ 08

