Scholarship – స్కాలర్షిప్ గడువు పెంపు

BIKKI NEWS (OCT. 18) : Telangana post matric scholarship date extended upto December 31st. తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ మరియు బోధన ఫీజుల దరఖాస్తు గడువు డిసెంబరు 31 వరకు పొడిగించారు.

Telangana post matric scholarship date extended upto December 31st

ఇప్పటివరకు 30,758 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం, వివిధ ప్రవేశ పరీక్షల ప్రవేశాల వివరాలను అప్లోడ్ చేయని నేపథ్యంలో గడువును పొడిగించారు.

పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పై చదువులలో అడ్మిషన్ పొంది ఉంటే ఈ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

TELANGANA POST METRIC SCHOLARSHIP LINK

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK