BIKKI NEWS (OCT. 18) : Telangana post matric scholarship date extended upto December 31st. తెలంగాణ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ మరియు బోధన ఫీజుల దరఖాస్తు గడువు డిసెంబరు 31 వరకు పొడిగించారు.
Telangana post matric scholarship date extended upto December 31st
ఇప్పటివరకు 30,758 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం, వివిధ ప్రవేశ పరీక్షల ప్రవేశాల వివరాలను అప్లోడ్ చేయని నేపథ్యంలో గడువును పొడిగించారు.
పదోతరగతి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పై చదువులలో అడ్మిషన్ పొంది ఉంటే ఈ స్కాలర్షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. కింద ఇవ్వబడిన లింకు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
TELANGANA POST METRIC SCHOLARSHIP LINK
- Telangana cabinet decisions – తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
