BIKKI NEWS (NOV. 15) : PM Kisan Samman Nidhi 21st installment on 19th November. పీఎం- కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 21వ విడత నిధులను నవంబర్ 19న విడుదల చేయనున్నారు.
PM Kisan Samman Nidhi 21st installment on 19th November
ఈ పథకం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది.
ఇప్పటి వరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు.
భూమి వివరాలు PM-KISAN పోర్టల్లో నమోదై ఉండి, బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయి ఉన్న రైతులకే పథకం ప్రయోజనాలు అందుతున్నాయి.
వెబ్సైట్ : https://pmkisan.gov.in/homenew.aspx
- Daily current affairs 8th June 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 7th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Daily current affairs june 6th 2026 – డైలీ టాప్ కరెంట్ అఫైర్స్
- Free Engineering – ప్రభుత్వ కళాశాల విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్ విద్య
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం

