BIKKI NEWS (July 5) : 5th Phase Rythu Bharosa Amount credited. తెలంగాణ రైతు భరోసా నిధులు 5వ విడత కింద 6 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులకు జమ చేయడం జరిగింది. 1.69 లక్షల మంది రైతులకు ఈ నిధులు జమ చేశారు.
5th Phase Rythu Bharosa Amount credited
ఇందుకోసం మొత్తం 545.41 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో మొత్తం 7135.77 కోట్ల నిధులను 67.45 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి జమ చేసినట్లు అయింది.
మరో నాలుగు విడతల రైతు భరోసా నిధులను త్వరలోనే ప్రభుత్వం విడుదల చేయనుంది
