Pm kisan 22nd session amonut credits on march

PM KISAN AMOUNT – 13న రైతుల ఖాతాల్లోకి నగదు

BIKKI NEWS (MAR. 11) : PM KISAN 22nd Session Amonut credits on March 13th. పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతుల ఖాతాల్లో 2000 రూపాయల చొప్పున నగదు జమ మార్చి 13న చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

PM KISAN 22nd Session Amonut credits on March 13th.

రైతులకు వ్యవసాయ సహాయం కింద అందించే పీఎం కిసాన్ యోజన పథకం 22వ విడత నగదును అస్సాం వేదికగా ప్రధాని నరేంద్ర మోడీ విడుదల చేయమన్నారు.

సంవత్సరానికి మూడు దశలలమలో 2,000/- రూపాయల చొప్పున మొత్తం 6,000/- రూపాయలను రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కింద 2019 నుండి జమ చేస్తున్న సంగతి తెలిసిందే.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →