BIKKI NEWS (July 03) : 50% inter marks weightage for JEE and NEET exams. జేఈఈ, నీట్ యూజీ పరీక్షలలో ఇంటర్మీడియట్ మార్కులకు 50 శాతం వెయిటేజ్ ఇవ్వాలనే ప్రధాన ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ముందు ఉంది.
inter marks weightage for JEE and NEET exams
నీట్ పేపర్ లీక్ అంశంతో ఈ ప్రతిపాదన కీలకం కానుంది. అలాగే నీట్ పేపర్ ను ఒకేసారి ఆన్లైన్ పద్ధతిలో నిర్వహించే ప్రతిపాదన కూడా ఉంది.(విద్యా వార్తలు)
విద్యార్థులలో ఒత్తిడి తగ్గించడం, పేపర్ లీకేజీ పేపర్ మూల్యాంకనం వంటి అంశాలలో అక్రమాలను అరికట్టడం వంటివాటిని కట్టడి చేయడానికి ఇంటర్ మార్కుల వెయిటేజ్ కీలకం కానుంది.
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తొమ్మిది మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ కీలక ప్రతిపాదనలను త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది
