BIKKI NEWS (DEC. 23) : Telangana scholarships pending bills released. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు స్కాలర్షిప్ పెండింగ్ బకాయిలను పూర్తిగా విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
Telangana scholarships pending bills released.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో ఉన్న విద్యార్థులకు 365.75 కోట్ల నిధులను విడుదల చేశామని తెలిపారు.
దీంతో విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్ లకు సంబంధించి నగదు త్వరలోనే వారి ఖాతాల్లోకి జమ కానుంది.
- New Mee Seva centres – మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రకటన
- Nalgonda district Anganwadi jobs 2026 – అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- India rank in global indices 2026 – వివిధ సూచీలలో భారత్ స్థానం
- Daily GK Bits part 153 – జనరల్ నాలెడ్జ్ బిట్స్
- DOST 3rd Phase Seats – డిగ్రీ సీట్ల కేటాయింపు
