BIKKI NEWS (DEC. 23) : Telangana scholarships pending bills released. తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు స్కాలర్షిప్ పెండింగ్ బకాయిలను పూర్తిగా విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు.
Telangana scholarships pending bills released.
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో ఉన్న విద్యార్థులకు 365.75 కోట్ల నిధులను విడుదల చేశామని తెలిపారు.
దీంతో విద్యార్థులకు పెండింగ్ స్కాలర్షిప్ లకు సంబంధించి నగదు త్వరలోనే వారి ఖాతాల్లోకి జమ కానుంది.
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

