BIKKI NEWS (NOV. 07) : 9600 rupees subsidy for farmers in Telangana. కూరగాయలు సాగు చేసే రైతుల ఖాతాలో ఎగరానికి 9,600 రూపాయల చొప్పున జమ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
9600 rupees subsidy for farmers in Telangana.
ఒక్కో రైతుకు గరిష్టంగా 5 ఎకరాల వరకు సబ్సిడీని అందించనుంది. అంటే గరిష్టంగా ఒక్కో రైతుకు 48,000 రూపాయల చొప్పున సబ్సిడీని ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల కొరతను నివారించడానికి, కూరగాయల సాగును పెంచేందుకు రైతులకు ఈ సబ్సిడీని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఒక ఎకరా కూరగాయల సాగుకు 24 వేల ఖర్చు వస్తుందని అంచనా వేసి అందులో 40% నిధులను అనగా 9,600రూపాయాలను నేరుగా రైతుల ఖాతాలు వేయాలని నిర్ణయం తీసుకున్నారు.
- విద్యార్థులు దేశ రక్షణలో భాగస్వాములు కావాలి – రిటైర్డ్ కెప్టెన్ డాక్టర్ లింగాల పాండు రంగారెడ్డి
- CURRENT AFFAIRS 6th DECEMBER 2025 – కరెంట్ అఫైర్స్
- Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 06
- INTER VOC. EXAM TIME TABLE 2026.
- INTEREST RATES – రెపో రేట్ 25 బేసీస్ పాయింట్లు తగ్గింపు

