ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు మార్గదర్శకాలు - bikki news

ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలకు మార్గదర్శకాలు

BIKKI NEWS (AUG. 22) : New guidelines to diceplinary actions on govt employees. ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు మార్గదర్శకాల తో కూడిన GO MS No. 175 విడుదల చేసింది.

New guidelines to diceplinary actions on govt employees

  • ఆరోపణలు అందిన వెంటనే చార్జెస్ నమోదు చేయాలి.
  • 30 రోజుల్లో ప్రాథమిక విచారణ పూర్తి కావాలి.
  • 15 రోజుల్లో చార్జ్ మెమో జారీ చేయాలి.
  • మరో 15 రోజుల్లో ఉద్యోగి వివరణ స్వీకరించాలి.
  • ఒక నెలలోపు పూర్తి స్థాయి విచారణ ప్రారంభం కావాలి.
  • సాధారణ కేసుల్లో విచారణను మూడు నెలల్లోగా పూర్తిచేయాలి.
  • సంక్లిష్టమైన కేసుల్లో ఐదు నుంచి ఆరు నెలల్లోగా పూర్తి చేయాలి.
  • పదవీ విరమణ చేసిన ఉద్యోగులపై జరిగే విచారణలకు కూడా ఇదే గడువు వర్తిస్తుంది.
  • ఒకవేళ విచారణలో జాప్యం జరిగితే, ఫైల్ ను ముఖ్యమంత్రి/ సంబంధిత మంత్రికి పంపి, కేసు పరిష్కారానికి నిర్దిష్ట గడువును తెలియజేసి వారి ఆమోదం పొందాలి.

GO MS NO 175 PDF FILE

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →