Da hike : ఉద్యోగులకు తీపి కబురు - 2. 1% డీఏ పెంపు - bikki news

DA HIKE : ఉద్యోగులకు తీపి కబురు – 2.1% డీఏ పెంపు

హైదరాబాద్ (ఏప్రిల్ 11) : DA HIKE FOR TELANGANA RTC EMPLOYEES.. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు 2.1% డీఏ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగుల డిఏ విలువ 52.8% శాతానికి చేరింది.

DA HIKE FOR TELANGANA RTC EMPLOYEES

ఈ పెంచిన డీఏ 2026 జనవరి నుండి అమల్లోకి వస్తుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు దీంతో ఎలాంటి పెండింగ్ డిఏలు ఆర్టీసీ ఉద్యోగులకు లేవని ఆయన తెలిపారు.

ఈ పెరిగిన డీఏ ఏప్రిల్ నెల జీతం నుండి అమల్లోకి రానుంది. దీంతో 38వేల ఆర్టీసీ ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. ఈ డీఏ పెంపు వలన నెలకు 2.8 కోట్ల భారం ప్రభుత్వం పై పడనుంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK

Also Read…

తాజా విద్యా సమాచారం
తాజా జాబ్ నోటిఫికేషన్స్
ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
కరెంట్ అఫైర్స్
జీకే బిట్స్
ఎంప్లాయిస్ న్యూస్
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →