BIKKI NEWS (NOV. 30) : 707 crores released for employees pending bills. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లింపుకు ₹707.30 కోట్ల రూపాయాలను తెలంగాణ ఆర్థిక శాఖ విడుదల చేసింది.
707 crores released for employees pending bills
ఫైనాన్స్ శాఖ నవంబర్ నెలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల కోసం ₹707.30 కోట్లు విడుదల చేసింది.
ఉద్యోగ సంఘాలతో చేసిన ఒప్పందం ప్రకారం ప్రతీ నెల ₹700 కోట్లకు పైగా నిధులను పెండింగ్ బిల్లులు చెల్లింపుకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ క్రమంలో వరుసగా నాలుగు నెలలుగా ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలను క్లియర్ చేస్తోంది.
విడుదల చేసిన బిల్లుల్లో గ్రాట్యుటీ, జిపిఎఫ్, సరెండర్ లీవ్, వివిధ అడ్వాన్సులు ఉన్నాయి.
- Today Gold Rate June 20th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Standard GK bits in Telugu 152 – జనరల్ నాలెడ్జ్ బిట్స్
- Free bus journey – నీట్ విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్ ప్రయాణం
- Young India Students kit – విద్యా వికాసమే ప్రభుత్వ లక్ష్యం – సీఎం రేవంత్ రెడ్డి
- Anti drug pledge – విద్యార్థులతో మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ
