ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపుకు 707.30 కోట్లు విడుదల

BIKKI NEWS (NOV. 30) : 707 crores released for employees pending bills. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లులు చెల్లింపుకు ₹707.30 కోట్ల రూపాయాలను తెలంగాణ ఆర్థిక శాఖ విడుదల చేసింది.

707 crores released for employees pending bills

ఫైనాన్స్ శాఖ నవంబర్ నెలకు సంబంధించిన పెండింగ్ బిల్లుల కోసం ₹707.30 కోట్లు విడుదల చేసింది.

ఉద్యోగ సంఘాలతో చేసిన ఒప్పందం ప్రకారం ప్రతీ నెల ₹700 కోట్లకు పైగా నిధులను పెండింగ్ బిల్లులు చెల్లింపుకు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఈ క్రమంలో వరుసగా నాలుగు నెలలుగా ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలను క్లియర్ చేస్తోంది.

విడుదల చేసిన బిల్లుల్లో గ్రాట్యుటీ, జిపిఎఫ్, స‌రెండ‌ర్ లీవ్, వివిధ అడ్వాన్సులు ఉన్నాయి.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK