BIKKI NEWS (OCT. 19) : National Scholarship for Students with disability. భారత ప్రభుత్వ ఆధ్వర్యంలోని దివ్యాంగుల సాధికారత శాఖ 2025-26 విద్యా సంవత్సరానికి దివ్యాంగ విద్యార్థులకు స్కాలర్షిప్ లు మంజూరు కోసం నోటిఫికేషన్ జారీ చేసింది.
National Scholarship for Students with disability.
అర్హులైన దివ్యాంగ విద్యార్థులు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా దరఖాస్తు సమర్పించడానికి డిసెంబర్ 31 వరకు అవకాశం కలదు.
వెబ్సైట్ : www.scholarships.gov.in

