BIKKI NEWS (OCT. 15) : Two days Holidays for schools. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని పాఠశాలలకు అక్టోబర్ 15,16వ తేదీల్లో సెలవు ప్రకటించారు.
Two days Holidays for schools.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ జిల్లాల్లో పర్యటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంటూ జిల్లా విద్యాశాఖాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఇప్పటికే విద్యార్థులకు ఈమేరకు సమాచారం అందించినట్లు పేర్కొన్నారు. నేడు, రేపు జరగాల్సిన FA-2 పరీక్షలు 17, 18న నిర్వహించుకోవాలని స్కూళ్ల ప్రిన్సిపాళ్లకు సూచించారు.

