BIKKI NEWS (June 24) : JL to Principal promotions in Telangana. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న జూనియర్ కి 19 జేఎల్స్ కు ప్రిన్సిపాల్ లుగా పదోన్నతులు కల్పించేందుకు రంగం సిద్ధమైంది.
JL to Principal promotions in Telangana.
2025 – 26 పదోన్నతుల పానెల్ కింద ఈ పదోన్నతులు కల్పిస్తున్నారు. మొత్తం 22 ఖాళీలు ఉండగా 19 మంది అర్హత కలిగిన జూనియర్ లెక్చరర్లకు ప్రిన్సిపాల్ లుగా పదోన్నతులు లభించనున్నాయి.
జూన్ 24న వీరికి కౌన్సిలింగ్ నిర్వహించి పదోన్నతులు కల్పించమన్నారు.
