Top GK Bits in Telugu part 155 for compititive exams. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు డైలీ జీకే బిట్స్.
Top GK Bits in Telugu part 155
1) భారత దేశంలోని ఏ రాష్ట్రాన్ని స్పైసెస్ గార్డెన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు.?
జ : కేరళ
2) భారత దేశంలో ఏ పంటను గోల్డెన్ ఫైబర్ అని పిలుస్తారు.?
జ : జనప నార
3) అచ్చ తెలుగు ఆదికవిగా ఎవరికి గుర్తింపు ఉంది.?
జ : పొన్నెగంటి తెలగన
4) తెలుగు సాహితీ చరిత్రలో తొలి అచ్చ తెలుగు కావ్యం ఏది.?
జ : యయాతి చరిత్ర
5) పల్నాటి వీర చరిత్ర ఎవరి రచన.?
జ : శ్రీనాధుడు
6) అభినవ భోజరాజు అనే బిరుదు ఎవరికి ఉంది.?
జ : రఘనాథ నాయకుడు
7) పోతన భాగవతాన్ని ఎవరికీ అంకితం ఇచ్చాడు.?
జ : శ్రీరాముడికి
8) సంపూర్ణ శతక లక్షణాలున్న తొలి శతకం ఏది.?
జ : వృషాదీప శతకం
9) తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వం ఏది.?
జ : పండితారాధ్య చరిత్ర
10) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులను ఎవరు నియమిస్తారు.?
జ : గవర్నర్
11) దేశంలో మొదటి దళిత ముఖ్యమంత్రి ఎవరు.?
జ : దామోదరం సంజీవయ్య – ఏపీ
12) రాష్ట్ర విధానసభ స్పీకర్ రాజీనామా లేఖను ఎవరికి ఇవ్వాలి.?
జ : డిప్యూటీ స్పీకర్
13) ద్రవ్య బిల్లు పై ఎన్ని రోజులలోగా రాజ్యసభ తన నిర్ణయం తెలపాలి.?
జ : 14 రోజులలోగా
14) ప్రాన్స్ జాతీయ దినోత్సవం ఎప్పుడు.?
జ : జూలై 14
15) మొదటి చార్లెస్ ను ఎప్పుడు ఉరి తీశారు.?
జ : 1549
16) లాంగ్ పార్లమెంట్ ఏ సంవత్సరాల మద్య కొనసాగింది.?
జ : 1640 – 1660
17) నెపోలియన్ తనను తాను చక్రవర్తి గా ప్రకటించుకున్న సంవత్సరం.?
జ : 1802
18) రాచరికం దైవదత్తం అన్నవారు ఎవరు.?
జ : లాక్
19) ప్రాన్స్ లో విప్లవ మహిళగా పేరోందిన మహిళ ఎవరు.?
జ : ఒలింపే డి గోజస్
20) ప్రాన్స్ లో మహిళలకు ఓటు హక్కు లభించిన సంవత్సరం.?
జ : 1945
21) ‘ది స్పిరిట్ ఆఫ్ ద లాస్’ రచించినది ఎవరు.?
జ : రూసో
22) ప్రాన్స్ జాతీయ అసెంబ్లీ ని ఏమని పిలుస్తారు.?
జ : ఎస్టెట్స్ జనరల్
23) ప్రాన్స్ లో దోమలను చంపెందుకు వాడే యంత్రం.?
జ : గెలిటిన్
24) చౌమహల్లా ప్యాలెస్ ఎవరి కాలంలో ప్రారంభించారు.?
జ : సలాబత్ జంగ్
25) నిజాం రాజ్య సంస్థానాలలో అతి పెద్దది.?
జ : గద్వాల
26) హలి సిక్కా పేరుతో ప్రత్యేక నాణేలు ముద్రించినవారు ఎవరు.?
జ : అప్జల్ ఉద్దౌలా
27) నిజాం హోదా లేని తెలంగాణ పాలకుడు ఎవరు.?
జ : సలాబత్ జంగ్
28) గద్వాల సంస్థానాధీశులు ఆచరించిన మతం ఏది.?
జ : వైష్ణవం
29) నిజాం రాజ్యంలో భూస్వాముల కోటలను ఏమని అంటారు.?
జ : గడీ
30) తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రధాన పాత్ర పోషించిన గడీ ఏది.?
జ : విసునూరు గడీ
31) దోమకొండ సంస్థానం ఏ జిల్లా లో ఉంది.?
జ : నిజామాబాద్
32) సికింద్రాబాద్ నగర నిర్మాత ఎవరు.?
జ : సికిందర్ షా
33) బోధన్ చక్కెర ప్యాక్టరీ ని ఎవరు నిర్మించారు.?
జ : మిర్ ఉస్మాన్ ఆలీఖాన్
34) జోగిని ఏ సంప్రదాయానికి చెందింది.?
జ : వీర శైవం
