BIKKI NEWS : DAILY GK BITS IN TELUGU PART – 129 : జీకే బిట్స్
DAILY GK BITS IN TELUGU PART 129
1) మానవ శరీరంలో స్వేద గ్రంధులు లేని /అతి తక్కువగా ఉన్న ప్రదేశం ఏమిటి.?
జ : పెదవులు
2) ఒక వ్యక్తి యొక్క చర్మం రంగును నిర్ణయించేది.?
జ : మెలనిన్
3) చెవి గురించి అధ్యయనం చేయు శాస్త్రాన్ని ఏమంటారు.?
జ : ఓటాలజి
4) చెవిలోని ఎముకల సంఖ్య.?
జ : 6
5) కంటికి – టీవీ కి మధ్య ఉండాల్సిన కనిష్ట దూరం ఎంత.?
జ : 2.5 మీటర్లు
6) ఘ్రాణ శక్తి అధికంగా ఉండే పక్షి ఏది.?
జ : కివి
7) భారతలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన ఎప్పుడు అంతమైంది.?
జ : 1858
8) మీరాబాయి గురువు ఎవరు.?
జ : రవిదాసు
9) మహనవమి దిబ్బ ను నిర్మించిన రాజులు ఎవరు.?
జ : విజయనగర రాజులు
10) రాష్ట్రకూటులు ఎవరి సామంతులు.?
జ : చాళుక్యులు
11) అరబిక్ లో ‘కితాబ్ ఉల్ హింద్’ రాసినది ఎవరు.?
జ : అల్ బెరూని
12) ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే కు మచిలీపట్నాన్ని ఇచ్చినది ఎవరు.?
జ : ముజఫర్ జంగ్
13) శంకర దేవుడు ఏ ప్రాంతానికి చెందిన భక్తి ఉద్యమకారుడు.?
జ : అస్సాం
14) అష్ట దిగ్గజాలు అనే కవులు సమావేశమయ్యే మందిరం పేరు ఏమిటి.?
జ : భువన విజయం
15) సూపి గురువులు సమావేశాలను ఎక్కడ నిర్వహిస్తారు.?
జ : ఖాన్ కాహ్ లలో
Also Read…
• తాజా విద్యా సమాచారం
• తాజా జాబ్ నోటిఫికేషన్స్
• ఉచిత ఆన్లైన్ టెస్ట్స్
• కరెంట్ అఫైర్స్
• జీకే బిట్స్
• ఎంప్లాయిస్ న్యూస్
16) కాశ్మీర్ రాజుల చరిత్ర రచించింది కాలహనుడు శతాబ్దానికి చెందినవాడు.?
జ : క్రీ.శ. 12
17) రాష్ట్ర కూటుల కాలం నాటి హిరణ్యగర్భ అంటే ఏమిటి.?
జ : సంస్కార విధి
18) పదకవితా పితామహుడు అని ఎవరిని అంటారు.?
జ : తాళ్ళపాక అన్నమయ్య
19) సాళువ వంశస్థుల పాలనా కాలం ఏది.?
జ : క్రీ.శ. 1485 – 1505
20) శ్రీకృష్ణదేవరాయలు సింహాసనాన్ని అధిష్టించిన రోజు ఏది.?
జ : 1509 ఫిబ్రవరి 4
21) ఏ రాజ్యాంపై దండేత్తడం ద్వారా శ్రీకృష్ణదేవరాయలకు దక్షిణ సముద్రదీశ్వర అనే బిరుదు వచ్చింది.?
జ : సింహాళం
22) మానవ పేదరిక సూచీ – 1 ఎప్పటినుండి ప్రారంభమైంది.?
జ : 1997
23) మానవ పేదరిక సూచీ – 2 ఎప్పటినుండి ప్రారంభమైంది.?
జ : 1998
24) మానవ అభివృద్ధి సూచికలో తీసుకున్న అంశాలు ఏవి.?
జ : ఆయుర్దాయం, అక్షరాస్యత, తలసరి ఆదాయం
25) హరిహర బుక్కరాయలు ఏ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు.?
జ : క్రీస్తు శకం 1336
26) విజయనగర సామ్రాజ్యం మొదటి రాజధాని ఏది.?
జ : అనెగొంది
27) విజయనగర సామ్రాజ్యాన్ని ఎన్ని వంశస్తుల వారు పాలించారు.?
జ : నాలుగు ( సంగమ, సాలువ, తుళువ, అరవీటి)
28) విజయనగర రాజ్యంలో ఎన్ని ఓడరేవులు ఉన్నాయని అబ్దుల్ రజాక్ అనే యాత్రికుడు తెలిపాడు.?
జ : 300
29) హంపిలోని విఠలాస్వామి ఆలయాన్ని ఏ రాజు కాలంలో నిర్మించారు.?
జ: రెండో దేవరాయలు
30) భారతదేశంలో మొదటి టైగర్ రిజర్వు ఏది.?
జ :బందీపూర్

