BIKKI NEWS (NOV. 01) : 712 CRORES RELEASED FOR EMPLOYEES PENDING BILLS. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లులుచెల్లించడానికి 712 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
712 CRORES RELEASED FOR EMPLOYEES PENDING BILLS.
వీటితోపాటు పంచాయతీరాజ్, ఆర్ అండ్ బి శాఖలకు మరో 320 రూపాయలను విడుదల చేసినట్లు తెలిపారు. దీంతో మొత్తం ఈ నెలకు గాను పెండింగ్ బిల్లుల చెల్లింపుకు 1,032 కోట్ల రూపాయలను ఆర్థిక శాఖ విడుదల చేసింది.
- విద్యార్థులు దేశ రక్షణలో భాగస్వాములు కావాలి – రిటైర్డ్ కెప్టెన్ డాక్టర్ లింగాల పాండు రంగారెడ్డి
- CURRENT AFFAIRS 6th DECEMBER 2025 – కరెంట్ అఫైర్స్
- Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 06
- INTER VOC. EXAM TIME TABLE 2026.
- INTEREST RATES – రెపో రేట్ 25 బేసీస్ పాయింట్లు తగ్గింపు

