10th exams - మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు - bikki news

10th Exams – మార్చి 18 నుంచి పదో తరగతి పరీక్షలు

BIKKI NEWS (NOV. 13) Telangana 10th class public exams from March 18th. తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను 2026 మార్చి 18 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది.

Telangana 10th class public exams from March 18th

ఈ మేరకు షెడ్యూల్ ను తయారు చేసి ప్రభుత్వ ఆమోదం కోసం పంపించింది. ప్రభుత్వ అనుమతి తర్వాత పూర్తి షెడ్యూల్ ను విడుదల చేయనున్నారు.

ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 18వ తేదీతో ముగియనున్నాయి. అదే తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభించేలా అధికారులు షెడ్యూల్ రూపొందించారు. ఈ వారంలోని పరీక్ష షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →