BIKKI NEWS (NOV. 11) : Relief assistance to montha effected families. మొంథా తుపాను కారణంగా వివిధ రూపాల్లో నష్టపోయిన వారికి తక్షణ ఆర్థిక సహాయం కింద నగదు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్షించిన అనంతరం ఆదేశాలు జారీ చేశారు.
Relief assistance to montha effected families.
ఎక్స్గ్రేషియా (మృతుల కుటుంబాలకు) ₹5,00,000 రూపాయల చొప్పున చెల్లించాలని పేర్కొన్నారు.
పాలిచ్చే పశువులు నష్టపోయిన రైతులకు ₹50,000 రూపాయాలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని పేర్కొన్నారు.
చిన్న జంతువులకు అనగా ఆవులు, మెట్లు, గొర్రెలు మొదలైన వాటికి ₹5,000/- రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని తెలిపారు.
నివాస గృహాలు పాక్షికంగా దెబ్బతిన్న కుటుంబాలకు 15 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించనున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు
- OD FACILITY – ఆ ఉద్యోగులకు ఓడీ అవకాశం
- SSC 2026 e-NR డేటా సవరణలకు మరో అవకాశం
- VTGCET 2026 – గురుకులాల్లో ఐదో తరగతి ప్రవేశ నోటిఫికేషన్
- ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్లు రెమ్యునరేషన్ పెంపు
- TGSEB – పది, ఇంటర్ లకు ఒకటే బోర్డు

