BIKKI NEWS (DEC. 21) : RAILWAY CHARGES HIKED. రైలు ఛార్జీలను రైల్వే సవరించింది. 215 కిలో మీటర్ల కంటే ఎక్కువ దూర ప్రయాణాలకు ఆర్డినరీ క్లాసులో కిలో మీటర్ కు ఒక పైసా చొప్పున పెంచింది.
RAILWAY CHARGES HIKED.
మరోవైపు మెయిల్/ఎక్స్ప్రెస్ నాన్-ఏసీ, ఏసీ తరగతులకు కిలోమీటర్ కు 2 పైసల చొప్పున ఛార్జీలను పెంచింది.
ఈ ధరలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
ఈ మార్పులతో రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపింది. నాన్ AC కోచ్లలో 500 కిలో మీటర్ల జర్నీ చేస్తే ఒక్కో ప్రయాణికుడికి రూ. 10 అదనంగా ఖర్చు కానుంది.

