BIKKI NEWS (DEC. 21) : RAILWAY CHARGES HIKED. రైలు ఛార్జీలను రైల్వే సవరించింది. 215 కిలో మీటర్ల కంటే ఎక్కువ దూర ప్రయాణాలకు ఆర్డినరీ క్లాసులో కిలో మీటర్ కు ఒక పైసా చొప్పున పెంచింది.
RAILWAY CHARGES HIKED.
మరోవైపు మెయిల్/ఎక్స్ప్రెస్ నాన్-ఏసీ, ఏసీ తరగతులకు కిలోమీటర్ కు 2 పైసల చొప్పున ఛార్జీలను పెంచింది.
ఈ ధరలు డిసెంబర్ 26 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.
ఈ మార్పులతో రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని తెలిపింది. నాన్ AC కోచ్లలో 500 కిలో మీటర్ల జర్నీ చేస్తే ఒక్కో ప్రయాణికుడికి రూ. 10 అదనంగా ఖర్చు కానుంది.
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
