BIKKI NEWS (OCT. 09) : Private colleges bandh from 23rd October. అక్టోబర్ 13 నుంచి తలపెట్టిన సమ్మెను 23వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రైవేట్ కళాశాలల సమాఖ్య ప్రకటించింది.
Private colleges bandh from 23rd October
దీపావళి నాటికి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల్లో రూ.300 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినందున బంద్ నిర్ణయాన్ని 23కు వాయిదా వేసినట్లు చెప్పారు.
ఒకవేళ నిధులు విడుదల చేయకుంటే మరోసారి సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఒక ప్రకటనలో తెలిపింది.
- PRC 2026 – త్వరలోనే పీఆర్సీ ప్రకటన – ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి
- Telangana cabinet meeting – మే 4న కేబినెట్ భేటీ
- High Court – పాలిటెక్నిక్ అధ్యాపకుల వార్షిక ఇంక్రిమెంట్ల విడుదలకు హైకోర్టు ఆదేశం
- Telangana Employees JAC – CM Meeting today – నేడు సీఎంతో భేటీ కానున్న ఉద్యోగ సంఘాలు
- TG INTER SUPPLEMENTARY EXAMS FEE 2026 – మరోసారి గడువు పెంపు

