BIKKI NEWS (DEC. 13) : MGNREGS IS NOW PUJYA BAPU GRAMIN ROJGAR YOJANA. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును పూజ్య బాపు గ్రామీణ్ రోజ్గార్ యోజన గా మారుస్తూ పీఎం నరేంద్ర మోడీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
MGNREGS IS NOW PUJYA BAPU GRAMIN ROJGAR YOJANA
అలాగే ఈ పథకం కింద సంవత్సరానికి పని దినాల సంఖ్యను 100 నుండి 125 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ పథకం కింద రోజువారి కనీస వేతనాన్ని 240/- రూపాయలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
దీంతో కోట్లాదిమంది గ్రామీణ జనాభా కు ఉపాధి గ్యారెంటీ ఇవ్వడం జరుగుతుంది.

