BIKKI NEWS (NOV. 06) : Mass singing of vande mataram on 7th November 2025. వందేమాతరం పాట రాసి 150 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నవంబర్ 7న తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సామూహిక వందేమాతరం గీతాలాపన చేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Mass singing of vande mataram on 7th November 2025.
నవంబర్ 7 ఉదయం 10.00 గంటలకు సామూహిక వందేమాతర గీతాలాపన చేసి అందుకు సంబంధించిన ఫోటో గ్రాఫ్స్ మరియు విశేషాలను పై అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
బంకించంద్ర చటర్జీ రచించిన ఈ దేశభక్తి గీతం స్వతంత్ర పోరాటంలో ప్రతి భారతీయున్ని కదిలించింది.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
