FEES REIMBURSEMENT – ఫీజు రీయింబర్స్మెంట్ పై కమిటీ

BIKKI NEWS (NOV. 05) : committee on fees reimbursement. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ పై కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

committee on fees reimbursement.

స్పెషల్ సీఎస్ ఛైర్మన్ గా, ప్రిన్సిపల్ సెక్రటరీ వైస్ ఛైర్మన్ గా, 15 మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. కాలేజీ యాజమాన్యాల నుంచి ముగ్గురికి, ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరామ్ లకు చోటు కల్పించింది.

ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. అలాగే తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లో తమ రిపోర్టును ప్రభుత్వానికి అందజేయనుంది.

FOLLOW US :

@WHATSAPP | @TELEGRAM | @FACEBOOK