BIKKI NEWS (NOV. 10) : blast today in Delhi at Red fort. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ వన్ వద్ద జరిగిన భారీ పేలుళ్లలో 9 మంది మృతి చెందినట్లు సమాచారం. 20 మంది వరకు గాయపడ్డారు.
blast today in Delhi at Red fort.
ఈ పేలుళ్ల వెనక ఉగ్ర కుట్ర ఉన్నట్లు భావిస్తున్నారా ఈ పేలుళ్లలో పలువురు గాయపడ్డారు.
ఇప్పటికే ఈ ప్రాంతానికి దర్యాప్తు బృందాలు, క్లూస్ టీం చేరుకొని సమగ్ర విచారణ చేపట్టాయి.
ఈ పేలుళ్ల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. పేలుళ్ల ధాటికి పలు బైకులు, కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.
- Remuneration – పోలింగ్ సిబ్బంది వేతన వివరాలు
- GOLD RATE – ఈరోజు బంగారం, వెండి, ప్లాటినం ధరలు
- DA – డీఏ విడుదల చేయాలని డిమాండ్
- RRB JOB CALENDAR – రైల్వే జాబ్ కేలండర్
- HORTICULTURE ADMISSIONS – హార్టీ కల్చర్ డిగ్రీ అడ్మిషన్లు

