BIKKI NEWS (NOV. 11) : ANOTHER BUS FIRE ACCIDENT AT CHITYALA. హైదరాబాద్ విజయవాడ హైవే మీద నల్గొండ జిల్లా చిట్యాల దగ్గరలోని వెలిమినేడు గ్రామం వద్ద విహారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అగ్ని ప్రమాదానికి గురైంది.
ANOTHER BUS FIRE ACCIDENT AT CHITYALA.
వెంటనే తేరుకున్న ప్రయాణికులు అద్దాలను పగులగొట్టి బయటకు దూకి ప్రాణాలను కాపాడుకున్నారు.
ప్రమాద సమయంలో బస్సులు 29 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.
ప్రమాదానికి గురైన బస్సు పూర్తిగా దగ్ధమైపోయింది. ఇటీవల కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద సంఘటనలో 19మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అలాగే తాండూరు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో కూడా 20 మంది వరకు మృతి చెందిన విషయం తెలిసిందే.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
