BIKKI NEWS (DEC. 23) : 17.651% DA ANNOUNCED FOR ELECTRICITY EMPLOYEES. తెలంగాణ రాష్ట్ర విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు డీఏను 17.651 శాతం ప్రతిపాదనలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆమోదం తెలిపారు.
17.651% DA ANNOUNCED FOR ELECTRICITY EMPLOYEES
డియర్నెస్ అలవెన్స్ (డీఏ) / డియర్నెస్ రిలీఫ్ (డీఆర్)పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఇందులో భాగంగా డీఏ పెంపుపై నిర్ణయం తీసుకున్నారు.
2025 జూలై 1 నుంచి పెంచిన డీఏ అమలు చేయనున్నారు. ఈ పెంపుతో విద్యుత్ సంస్థల పరిధిలో పనిచేస్తున్న 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు. పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు.
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
