BIKKI NEWS (NOV. 10) : blast today in Delhi at Red fort. ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ గేట్ వన్ వద్ద జరిగిన భారీ పేలుళ్లలో 9 మంది మృతి చెందినట్లు సమాచారం. 20 మంది వరకు గాయపడ్డారు.
blast today in Delhi at Red fort.
ఈ పేలుళ్ల వెనక ఉగ్ర కుట్ర ఉన్నట్లు భావిస్తున్నారా ఈ పేలుళ్లలో పలువురు గాయపడ్డారు.
ఇప్పటికే ఈ ప్రాంతానికి దర్యాప్తు బృందాలు, క్లూస్ టీం చేరుకొని సమగ్ర విచారణ చేపట్టాయి.
ఈ పేలుళ్ల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. పేలుళ్ల ధాటికి పలు బైకులు, కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.
- Intermediate admissions 2026 – ఇంటర్ అడ్మిషన్ల గడువు మరోసారి పెంపు
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
