BIKKI NEWS (OCT. 30) : Rain holiday declared districts in Telangana on 30th October. మొంథా తుఫాను కారణంగా తెలంగాణ రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో అక్టోబర్ 30 న సెలవు ప్రకటించారు.
Rain holiday declared districts in Telangana on 30th October
ఈరోజు అనగా 30/10/2025 ప్రభుత్వ, స్థానిక సంస్థల మరియు ప్రైవేట్ యాజమాన్యాల విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
ఇప్పటివరకు సెలవు ప్రకటించిన జిల్లాలు:
- సిద్దిపేట
- వరంగల్
- హన్మకొండ
- యాదాద్రి భువనగిరి జిల్లా
- భూపాలపల్లి జిల్లా
- జనగాం
- ములుగు
- కరీంనగర్
- రాజన్న సిరిసిల్ల
- మహబూబాబాద్

