BIKKI NEWS (OCT. 04) : Team India won first test against West Indies. వెస్టిండీస్ జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. రెండు టెస్టుల సిరీస్ టీమ్ ఇండియా 1-0 తో లీడ్ లో ఉంది.
Team India won first test against West Indies.
బ్యాటింగ్ బౌలింగ్ తో రాణించిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
వెస్టిండీస్ తొలి పెన్నింగ్స్ లో 162, రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 448/5 పరుగులు సాధించి డిక్లేర్ చేసింది.. రాహుల్, జురెల్, జడేజా లు సెంచరీలతో రాణించారు.
- PRC 2026 – త్వరలోనే పీఆర్సీ ప్రకటన – ఉద్యోగ సంఘాలతో సీఎం రేవంత్ రెడ్డి
- Telangana cabinet meeting – మే 4న కేబినెట్ భేటీ
- High Court – పాలిటెక్నిక్ అధ్యాపకుల వార్షిక ఇంక్రిమెంట్ల విడుదలకు హైకోర్టు ఆదేశం
- Telangana Employees JAC – CM Meeting today – నేడు సీఎంతో భేటీ కానున్న ఉద్యోగ సంఘాలు
- TG INTER SUPPLEMENTARY EXAMS FEE 2026 – మరోసారి గడువు పెంపు

