BIKKI NEWS (SEP. 03) : 1 CRORE INSURANCE FOR RAILWAY EMPLOYEES and FAMILIES. రైల్వే ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు రూ. కోటీ ప్రమాద భీమాను కల్పించడానికి SBI ఒప్పందం చేసుకుంది.
1 CRORE INSURANCE FOR RAILWAY EMPLOYEES and FAMILIES
SBI లో శాలరీ ఎకౌంటు ఉన్న రైల్వే ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా కవచం లభించనుంది. ఉద్యోగుల కుటుంబ సభ్యులకూ ఇది వర్తిస్తుందని అధికారిక ప్రకటన తెలిపింది.
ఎస్బీఐలో వేతన ఖాతా ఉన్న ఉద్యోగులు సహజ మరణం పొందినా రూ.10 లక్షలు చెల్లిస్తారు. దీనికి ఎలాంటి అదనపు ప్రీమియం, వైద్య పరీక్షలు అవసరం లేదు.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

