Insurance - ఆ ఉద్యోగులకు, కుటుంబాలకు కోటీ భీమా - bikki news

INSURANCE – ఆ ఉద్యోగులకు, కుటుంబాలకు కోటీ భీమా

BIKKI NEWS (SEP. 03) : 1 CRORE INSURANCE FOR RAILWAY EMPLOYEES and FAMILIES. రైల్వే ఉద్యోగులకు మరియు వారి కుటుంబాలకు రూ. కోటీ ప్రమాద భీమాను కల్పించడానికి SBI ఒప్పందం చేసుకుంది.

1 CRORE INSURANCE FOR RAILWAY EMPLOYEES and FAMILIES

SBI లో శాలరీ ఎకౌంటు ఉన్న రైల్వే ఉద్యోగులకు రూ. కోటి ప్రమాద బీమా కవచం లభించనుంది. ఉద్యోగుల కుటుంబ సభ్యులకూ ఇది వర్తిస్తుందని అధికారిక ప్రకటన తెలిపింది.

ఎస్బీఐలో వేతన ఖాతా ఉన్న ఉద్యోగులు సహజ మరణం పొందినా రూ.10 లక్షలు చెల్లిస్తారు. దీనికి ఎలాంటి అదనపు ప్రీమియం, వైద్య పరీక్షలు అవసరం లేదు.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →