BIKKI NEWS (DEC. 25) : Rythu Bharosa only for cultivation lands. యాసంగి సీజన్ కు సంబంధించి రైతు భరోసా కార్యక్రమాన్ని సాగు భూములకు మాత్రమే వర్తింప చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
Rythu Bharosa only for cultivation lands
ఈ మేరకు శాటిలైట్ చిత్రాలను క్రోడీకరించి త్వరగా నివేదిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సాటిలైట్ చిత్రాల నివేదిక ఆధారంగానే రచన ఖాతాల్లోకి రైతు భరోసా నగదును జమ చేస్తామని స్పష్టం చేశారు
జనవరి నెలలో వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.
ఈ పథకం ద్వారా రాయితీతో రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు లభ్యమవుతాయని తెలిపారు. దీనికోసం రైతుల నుండి దరఖాస్తులు స్వీకరించాలని కూడా అధికారులను ఆదేశించారు.
ప్రయోగాత్మకంగా ఐదు జిల్లాల్లో ప్రారంభించిన యూరియా యాప్ విజయవంతంగా నడుస్తుందని యాప్ ద్వారానే కొనుగోలు చేయడానికి రైతులు సిద్ధంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు.
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
