పది, ఇంటర్‌ బోర్డులను విలీనం చేయాల్సిందే.! - bikki news

పది, ఇంటర్‌ బోర్డులను విలీనం చేయాల్సిందే.!

BIKKI NEWS (NOV. 01) : Merging of SSC and INTERMEDIATE BOARDS. పదో తరగతి ఇంటర్మీడియట్ రెండు బోర్డులను విలీనం చేసి ఒకటే బోర్డుగా చేయాలని కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్‌ కుమార్‌ కోరారు.

Merging of SSC and INTERMEDIATE BOARDS.

తెలంగాణ, ఏపీ సహా కేరళ, పశ్చిమబెంగాల్, ఒడిశా, మణిపుర్‌ రాష్ట్రాల్లో మాత్రమే పది, ఇంటర్‌లకు వేర్వేరు బోర్డులు ఉన్నాయని ఆయన తెలిపారు.

రెండు బోర్డులు ఉండడం వలన గందరగోళం ఏర్పడుతోందని, వాటిని విలీనం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

దేశవ్యాప్తంగా 66 బోర్డులున్నా 95 శాతం విద్యార్థులు 34-36 బోర్డుల పరిధిలోనే ఉన్నారని చెప్పారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →