BIKKI NEWS (NOV. 01) : Merging of SSC and INTERMEDIATE BOARDS. పదో తరగతి ఇంటర్మీడియట్ రెండు బోర్డులను విలీనం చేసి ఒకటే బోర్డుగా చేయాలని కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ కోరారు.
Merging of SSC and INTERMEDIATE BOARDS.
తెలంగాణ, ఏపీ సహా కేరళ, పశ్చిమబెంగాల్, ఒడిశా, మణిపుర్ రాష్ట్రాల్లో మాత్రమే పది, ఇంటర్లకు వేర్వేరు బోర్డులు ఉన్నాయని ఆయన తెలిపారు.
రెండు బోర్డులు ఉండడం వలన గందరగోళం ఏర్పడుతోందని, వాటిని విలీనం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
దేశవ్యాప్తంగా 66 బోర్డులున్నా 95 శాతం విద్యార్థులు 34-36 బోర్డుల పరిధిలోనే ఉన్నారని చెప్పారు.
- TG SSC EXAM DATES – తెలంగాణ పదో తరగతి పరీక్షల షెడ్యూల్
- Holidays – విద్యా సంస్థలకు సెలవులు
- Today in history – చరిత్రలో ఈరోజు డిసెంబర్ 09
- TELANGANA HOLIDAYS 2026 – తెలంగాణలో సెలవుల లిస్టు
- Today in history – చరిత్రలో ఈ రోజు డిసెంబర్ 08

