- BIKKI NEWS : 22-01-2026
Atal pension Yojana scheme extended to 5 years. అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ అందించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన అటల్ పెన్షన్ యోజన పథకంను మరో ఐదేళ్లపాటు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
Atal pension Yojana scheme extended to 5 years
ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే అసంఘటిత రంగ కార్మికులకు కూడా రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ అందించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది.
అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నవారు ఈ పథకంలో చేరడం ద్వారా 60 సంవత్సరాల తర్వాత పెన్షన్ అందుతుంది.
దేశవ్యాప్తంగా ఇప్పటికే 8.66 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకం కింద దరఖాస్తు చేసుకొని చెల్లింపులు చేస్తున్నారు.
పోస్టు ఆఫీసు లేదా ఏదైనా ప్రభుత్వ రంగ సంస్థలో ఖాతా కలిగిన వాళ్లు నేరుగా అటల్ పెన్షన్ యోజన పథకంలో చేరవచ్చు.
Table of Contents
- Renewal – 1,564 కాంట్రాక్ట్, గెస్ట్ ఉద్యోగుల రెన్యువల్
- Probation declaration: తెలంగాణ ప్రభుత్వ పాలిటెక్నిక్ లెక్చరర్లకు తీపి కబురు: 367 మంది సర్వీసులు క్రమబద్ధీకరణ!
- BJR Union – బాబు జగ్జీవన్ రామ్ సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన మబ్బు కరుణాకర్
- Jagtial district Anganwadi jobs notification – జగిత్యాల జిల్లాలో 64 అంగన్వాడి జాబ్స్
- Today in history August 7th – చరిత్రలో ఈరోజు ఆగస్టు 07.
