Operation sindoor 2. 0 - ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది - bikki news

OPERATION SINDOOR 2.0 – ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది

BIKKI NEWS (OCT. 03) : Operation Sindoor 2.0 soon say indian army chief. త్వరలో ఆపరేషన్‌ సింధూర్‌ 2.0 ను చేపడతామని భారత సైనిక దళాల చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు చేశారు.

Operation Sindoor 2.0 soon say indian army chief

పాకిస్తాన్ వెంటే POK లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయాలని, లేకుంటే పాకిస్తాన్‌ను భూగోళంలో లేకుండా చేస్తామని ఆర్మీ చీఫ్ హెచ్చరిక జారీ చేశారు.

ఆపరేషన్ సింధూర్ 2.0 కి సైన్యం సిద్ధంగా ఉండాలని ఆర్మీ చీఫ్ జనరల్‌ ద్వివేది తెలిపారు.

ఆపరేషన్ సింధూర్ 2.0 మొదటి దానిలా ఉండదని, ఈసారి ఎలాంటి నిరోధకాలు ఉండవని స్పష్టం చేశారు. పాకిస్తాన్ భూమిపై ఉండాలో ఉండకూడదో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని హెచ్చరికలు జారీ చేశారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →