BIKKI NEWS (FEB. 25) : Protest in kallem village on Kommera mallana issue,ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లా కొమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై అగ్రవర్ణ దుండగులు జరిపిన దాడిలో మృతి చెందిన దుర్ఘటనను ఖండిస్తూ ఈరోజు అంబేద్కర్ చౌరస్తా- కళ్ళెం లో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు మబ్బు క్రాంతి కుమార్, మహాజన యూత్ అధ్యక్షులు బోట్ల వెంకటేష్ గార్ల ఆధ్వర్యంలో యువజన సంఘాల సమాఖ్య- కళ్ళెం నిరసన కార్యక్రమం చేపట్టారు.
Protest in kallem village on Kommera mallana issue
మృతిచెందిన చిన్నారి మౌనిక కోసం కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల మీద అగ్రవర్ణాల పెత్తనం, అహంకారం ఇంకా ఎన్నినాళ్లు కొనసాగిస్తారని పలువురు యువజన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు,వార్డు మెంబర్స్, యువజన సంఘాల నాయకులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
- Latest current affairs 21 june 2026 – కరెంట్ అఫైర్స్
- Top Current affairs 20 june 2026 – కరెంట్ అఫైర్స్
- New Mee Seva centres – మీ సేవా కేంద్రాల ఏర్పాటుకు ప్రకటన
- Nalgonda district Anganwadi jobs 2026 – అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
- India rank in global indices 2026 – వివిధ సూచీలలో భారత్ స్థానం
