BIKKI NEWS (OCT. 04) : Team India won first test against West Indies. వెస్టిండీస్ జరుగుతున్న టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. రెండు టెస్టుల సిరీస్ టీమ్ ఇండియా 1-0 తో లీడ్ లో ఉంది.
Team India won first test against West Indies.
బ్యాటింగ్ బౌలింగ్ తో రాణించిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
వెస్టిండీస్ తొలి పెన్నింగ్స్ లో 162, రెండో ఇన్నింగ్స్ లో 146 పరుగులకు ఆల్ అవుట్ అయ్యింది. భారత్ తన తొలి ఇన్నింగ్స్ లో 448/5 పరుగులు సాధించి డిక్లేర్ చేసింది.. రాహుల్, జురెల్, జడేజా లు సెంచరీలతో రాణించారు.
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం
- TODAY INTER EXAMS QP SET March 13th
- Intermediate – ఇంటర్ ను పాఠశాల విద్య కిందకు తెస్తున్నాం – సీఎం రేవంత్ రెడ్డి

