BIKKI NEWS (OCT. 22) : Telangana bandh on October 30th by SFI. అక్టోబర్ 30న తెలంగాణ రాష్ట్రంలోని విద్యాసంస్థల బంద్ నకు స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పిలుపునిచ్చింది.
Telangana bandh on October 30th by SFI.
ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ప్రొఫెషనల్ విద్యాసంస్థలు మరియు యూనివర్సిటీల బంద్ కు పిలుపునిచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలోని పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలని.
ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికెట్లను ఇవ్వాలని.
సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఫీజులు డిమాండ్ చేసే విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని.
ముఖ్య డిమాండ్లతో ఎస్ఎఫ్ఐ అక్టోబర్ 30న రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇంజనీరింగ్, డిగ్రీ, ప్రొఫెషనల్ కళాశాలలు, పీజీ, యూనివర్సిటీల బంద్ నకు పిలుపునిచ్చాయి.
- Inter Supplementary Short Memos 2026 – ఇంటర్ ఫలితాలు, షార్ట్ మెమో ల కోసం క్లిక్ చేయండి
- Inter RV RC 2026 – ఇంటర్ సప్లిమెంటరీ రీ కౌంటింగ్ రీ వెరిఫికేషన్ అవకాశం
- Inter Supplementary exams Results 2026 – ఇంటర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
- Today Gold Rate June 11th 2026 – నేటి బంగారం, వెండి ధరలు
- Guest faculty జూనియర్ కళాశాలల్లో గెస్ట్ అధ్యాపకులను వెంటనే నియమించాలి – TIGLA

