BIKKI NEWS (NOV. 15) : PM Kisan Samman Nidhi 21st installment on 19th November. పీఎం- కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద 21వ విడత నిధులను నవంబర్ 19న విడుదల చేయనున్నారు.
PM Kisan Samman Nidhi 21st installment on 19th November
ఈ పథకం 2019 ఫిబ్రవరి 24న ప్రారంభమైంది. పీఎం కిసాన్ పథకం కింద దేశవ్యాప్తంగా 11 కోట్లకు పైగా రైతు కుటుంబాలకు లబ్ధి చేకూరుతోంది.
ఇప్పటి వరకు 20 విడతల్లో రూ.3.70 లక్షల కోట్లకు పైగా నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు.
భూమి వివరాలు PM-KISAN పోర్టల్లో నమోదై ఉండి, బ్యాంకు ఖాతా ఆధార్తో లింక్ అయి ఉన్న రైతులకే పథకం ప్రయోజనాలు అందుతున్నాయి.
వెబ్సైట్ : https://pmkisan.gov.in/homenew.aspx
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

