BIKKI NEWS (JAN. 11) : INDIA VS NEWZEALAND DIEST ONE DAY TODAY. భారత్ న్యూజిలాండ్ చెట్ల మధ్య నేడు మొదటి అంతర్జాతీయ వన్డే మ్యాచ్ వడోదర వేదికగా జరగనుంది.
INDIA VS NEWZEALAND DIEST ONE DAY TODAY
రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీల (RO – KO) ఆటను చూడ్డానికి మంచి వేదికగా ఈ మ్యాచ్ ను భారత క్రీడాభిమానులు చూస్తున్నారు.
టి20 వరల్డ్ కప్ లో చోటు కోల్పోయిన శుభమన్ గిల్ ఈ మూడు వన్డేల సిరీస్ కు సారథ్యం వహిస్తున్నాడు.
ఇప్పటిదాకా న్యూజిలాండ్ భారత్ జట్ల మధ్య ఏడు ద్వైపాక్షిక
సిరీస్ లు జరిగితే 7 కూడా భారత్ గెలుచుకోవడం విశేషం.
మ్యాచ్ మధ్యాహ్నం 1:30 నుంఢి హాట్ స్టార్ , స్టార్ స్పోర్ట్స్ లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
సౌతాఫ్రికా తో జరిగిన సిరీస్ లో విరాట్ కోహ్లీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.
ఆస్ట్రేలియా తో జరిగిన సిరీస్ లో రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు.

