BIKKI NEWS (SEP. 02) : HDFC BANK PARIVARTAN SCHOLARSHIP 2025. HDFC బ్యాంక్ పరివర్తన్ ఈసీఎస్ఎస్ ప్రోగ్రామ్-2025-26 కింద 1. నుండి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ లను అందిస్తోంది.
HDFC BANK PARIVARTAN SCHOLARSHIP 2025.
స్కాలర్షిప్ విలువ : ఇందులో ఎంపికైన వారికి సంవత్సరానికి రూ.15,000/- నుంచి రూ.75,000/- వరకు స్కాలర్షిప్ లభిస్తుంది.
అర్హతలు : ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు, ఐటీఐ/పాలిటెక్నిక్, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ చదివే వారు అర్హులు.
దరఖాస్తు చేసుకునే విద్యార్థి వార్షిక కుటుంబ ఆదాయం రూ.2.5 లక్షలకు మించకుండా ఉండాలి. అలాగే చివరి అర్హత పరీక్షలో కనీసం 55% మార్కులు సాధించి ఉండాలి.
దరఖాస్తు విధానం : స్కూలు విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు, పీజీ విద్యార్థులు విడివిడిగా ప్రత్యేక నమూనాలో HDFC బ్యాంక్ కు చెందిన వెబ్సైట్ లో సెప్టెంబర్ 4వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వెబ్సైట్ : https://www.buddy4study.com/page/hdfc-bank-parivartans-ecss-programme
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

