BIKKI NEWS (NOV. 30) : Compassionate appointment must apply within a year. కారుణ్య నియామకం కోసం ఉద్యోగి చనిపోయిన సంవత్సరం లోపల కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది.
Compassionate appointment must apply within a year.
ప్రభుత్వ విడుదల చేసిన జీవో నెంబర్ 887 ప్రకారం ఉద్యోగి మరణించిన ఏడాదిలోపే కుటుంబ సభ్యులు కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేసుకోవాలని, తర్వాత దరఖాస్తు చేసుకుంటే నియామకం చేయాల్సిన అవసరం లేదని ఒక కేసు విషయంలో హైకోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్ర ఉద్యానవన యూనివర్సిటీలో 2011 ఒక ఉద్యోగి మరణిస్తే అతని భార్య 2013లో కారుణ్య నియామకం కొరకు దరఖాస్తు చేసుకోవడంతో వర్సిటీ దరఖాస్తను తోసిపుచ్చింది.
దీనిపై ఆమె కోర్టుకెళ్తే సింగిల్ బేంచి ధర్మాసనం ఉద్యోగం కల్పించమని ఆదేశాలు జారి చేసిన నేపథ్యంలో, యూనివర్సిటీ కౌంటర్ దాఖలు చేయడంతో హైకోర్టు ధర్మాసనం 887 జీవో ప్రకారం ఏడాదిలోపే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేసింది. కావునా కారుణ్య నియామకం చేపట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
- MUSI REJUVENATION – భవిష్యత్ తరాల కోసం మూసీ పునరుజ్జీవం – సీఎం
- INTER EXAMS 2026 SUCCESS – డైరెక్టర్ శ్రీకృష్ణ ఆదిత్య ప్రకటన
- JL to Principal Promotions – జూనియర్ లెక్చరర్స్ కు ప్రిన్సిపాల్ పదోన్నతులు
- INTER EXAM DAY 12 REPORT – ఆరు మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు
- INTERMEDIATE EXAMS 2026 ALL PROFORMAS and LETTERS

