BIKKI NEWS (JAN. 06) : one crore insurance for Telangana government employees. తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ త్వరలోనే ఒక కోటి రూపాయల ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఈరోజు ప్రకటించారు.
one crore insurance for Telangana government employees
ఇప్పటికే సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాదం భీమాని తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని తెలిపారు.
వెంటనే విద్యుత్ ఉద్యోగులకు ఈ కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని అమలు చేస్తామని మీ, తదనంతరం రాష్ట్రంలోని అన్ని శాఖల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు ఈ కోటి రూపాయల ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పిస్తామని అసెంబ్లీలో స్పష్టం చేశారు.

