BIKKI NEWS (SEP. 03) : Gold rate reached one lakh seven thousand. దేశ రాజధాని ఢిల్లీ నగరంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం రూ.1000/- పెరిగి తులానికి రూ.1,07,070 చేరుకొని రికార్డు స్థాయికి చేరింది .
Gold rate reached one lakh seven thousand
బంగారం ధరలు వరుసగా పెరుగడం ఇది ఎనిమిదో సారి. 22 క్యారెట్ల పసిడి ధర సైతం రూ.1000/- పెరిగి తులానికి రూ.1,06,200 పెరిగింది.
మరోవైపు వెండి ధర కిలోకు రూ.1,26,100 వద్ద స్థిరంగా ఉన్నది.
ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల సడలింపు, పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఆందోళన మధ్య బంగారం ధర పెరుగుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
- Top current affairs in Telugu March 13th 2026 – టాప్ కరెంట్ అఫైర్స్
- LPCET 2026 – ఐటీఐ విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశాలు
- Today Top News In Telugu March 13th 2026 – నేటి ప్రధాన వార్తలు
- Contract employees – కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి – హైకోర్టు
- free insurance to all – తెలంగాణ ప్రజలందరికీ ఉచిత బీమా, వైద్యం – సీఎం

