Free Electric Scooties – తెలంగాణ కాలేజీ విద్యార్థులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలు

Free electric scooties for college students scheme - bikki news

BIKK NEWS (MAR. 08) : Free Electric Scooties for college students in Telangana – తెలంగాణ రాష్ట్రంలోని కళాశాల విద్యార్థినులకు ఉచితంగా ఎలక్ట్రిక్ స్కూటీలను అందజేసేందుకు ఆలోచన చేస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఈ ఉచిత స్కూటీల పథకం అమలుకు మరియు సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.

Free Electric Scooties for college students in Telangana

ఈరోజు ప్రజాభవన్ లో నిర్వహించిన మహిళా దినోత్సవం వేడుకలలో ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు.

Also Read : ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలులో రాయితీ

ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు ఎలక్ట్రిక్ స్కూటీలను అందించడం ద్వారా కాలుష్య రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమని తెలిపారు.

హైదరాబాద్ నగరంలోని అన్ని డీజిల్ బస్సులను డిసెంబర్ వరకు జిల్లాలకు పంపించి, హైదరాబాద్ పరిధిలో కేవలం ఎలక్ట్రిక్ బస్సులను మాత్రమే నడుపుతామని స్పష్టం చేశారు.

ఎలక్ట్రిక్ వాహనాలకు జీరో ట్వాక్స్ . విధానాన్ని అమలు చేస్తామని కూడా తెలిపారు.

హైదరాబాద్ నగరంలోని ఆరెంజ్, రెడ్ కేటగిరిలో ఉన్న పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్డు బయటకు తరలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిపారు.

Google News@WHATSAPP
@TELEGRAM@FACEBOOK
Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →