BIKKI NEWS (JAN. 06) : DISCUSSION ON EMPLOYEES RETIREMENT AGE IN TELANGANA ASSEMBLY. తెలంగాణ అసెంబ్లీలో సోమవారం జరిగిన జీరో అవర్ లో బిజెపి ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఉద్యోగుల పదవి విరమణ వయసు 61 నుండి 64 పెంచుతున్నారా.? అని అడిగిన ప్రశ్నకు మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు సమాధానం ఇచ్చారు.
DISCUSSION ON EMPLOYEES RETIREMENT AGE IN TELANGANA ASSEMBLY.
ఉద్యోగుల పదవి విరమణ వయసు పెంపు పై ప్రభుత్వం నుండి ఎవరు ప్రకటన చేశారో తెలుపాలని తిరిగి ప్రశ్నించారు.
దీంతో ఇప్పట్లో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు యోచనలో ప్రభుత్వం లేదని అర్థమవుతుంది.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ లాబీలలో మీడియాతో మాట్లాడుతూ రిటైర్మెంట్ వయసు పెంపు పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

