DOST 2025 – ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రారంభం

Dost 2025 - ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రారంభం - bikki news

BIKKI NEWS (JULY 25) : DOST 2025 SPECIAL PHASE COUNSELLING. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రదేశాలకు దోస్త్ ప్రత్యేక రౌండ్ కౌన్సిలింగ్ నేటి నుండి మొదలు కానుంది.

DOST 2025 SPECIAL PHASE COUNSELLING.

ఈ ప్రత్యేక రౌండ్ కౌన్సిలింగ్లో నాన్ లోకల్ విద్యార్థులు కూడా సీట్లు పొందే అవకాశాన్ని కల్పించారు. ఈసారి కౌన్సిలింగ్ లో ఎర్త్ యూనివర్సిటీ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చారు

జులై 31వ తేదీ వరకు 400/- రూపాయల రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

జూలై 25 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్ లో ఇచ్చేందుకు విద్యార్థులకు అవకాశం ఉంది.

జులై 31న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేయబడతారు ఆగస్టు 3వ తేదీన ఈ ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఆగస్టు ఆరో తేదీ వరకు సీట్లు వచ్చిన విద్యార్థులు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

ఈ కౌన్సిలింగ్ అయిపోయాక సీట్లు మిగిలిపోతే ఆగస్టు 11, 12 తేదీల్లో కళాశాలల్లోనే స్పాట్ ప్రవేశాలు నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి పేర్కొంది.

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience to deliver real time updates on educational, job notifications, current affairs, GK BITS, stock market, online tests for study purpose.

View all posts by Saheb Shaik →