DOST 2025 – ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రారంభం

Dost 2025 - ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ప్రారంభం - bikki news

BIKKI NEWS (JULY 25) : DOST 2025 SPECIAL PHASE COUNSELLING. తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ మొదటి సంవత్సరం ప్రదేశాలకు దోస్త్ ప్రత్యేక రౌండ్ కౌన్సిలింగ్ నేటి నుండి మొదలు కానుంది.

DOST 2025 SPECIAL PHASE COUNSELLING.

ఈ ప్రత్యేక రౌండ్ కౌన్సిలింగ్లో నాన్ లోకల్ విద్యార్థులు కూడా సీట్లు పొందే అవకాశాన్ని కల్పించారు. ఈసారి కౌన్సిలింగ్ లో ఎర్త్ యూనివర్సిటీ కోర్సులను కూడా అందుబాటులోకి తెచ్చారు

జులై 31వ తేదీ వరకు 400/- రూపాయల రుసుము చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

జూలై 25 నుంచి 31 వరకు వెబ్ ఆప్షన్ లో ఇచ్చేందుకు విద్యార్థులకు అవకాశం ఉంది.

జులై 31న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ చేయబడతారు ఆగస్టు 3వ తేదీన ఈ ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఆగస్టు ఆరో తేదీ వరకు సీట్లు వచ్చిన విద్యార్థులు రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.

ఈ కౌన్సిలింగ్ అయిపోయాక సీట్లు మిగిలిపోతే ఆగస్టు 11, 12 తేదీల్లో కళాశాలల్లోనే స్పాట్ ప్రవేశాలు నిర్వహిస్తామని ఉన్నత విద్యా మండలి పేర్కొంది.

Avatar of saheb shaik

About Saheb Shaik

"బిక్కి న్యూస్ వ్యవస్థాపకులు మరియు డిజిటల్ జర్నలిస్ట్. విద్యా, ఉద్యోగ నోటిఫికేషన్లు మరియు స్టాక్ మార్కెట్ విశ్లేషణలో నిపుణులు.""A dedicated digital journalist and SEO specialist with a focus on Indian current affairs, stock market trends, and educational notifications. As the founder and primary contributor to Bikki News, I am committed to providing accurate, timely, and actionable information to readers across Telangana and Andhra Pradesh. With a deep understanding of regional job markets and financial shifts, I aim to bridge the gap between complex news and everyday readers."

View all posts by Saheb Shaik →