Bus charges - బస్ చార్జీలు 50% పెంపు - bikki news

BUS CHARGES – బస్ చార్జీలు 50% పెంపు

BIKKI NEWS (SEP. 19) : TGSRTC Special bus charges 50% hike. తెలంగాణ ఆర్టీసీ దసరా, బతుకమ్మ పండుగలకు ఊర్లకు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనుంది. ఈ బస్సులలో 50 శాతం అదనంగా టికెట్ ధరను కేటాయించారు.

TGSRTC Special bus charges 50% hike.

ఈ పండుగ సీజన్ లో భారీగా ప్రయాణాలు ఉండనున్న నేపథ్యంలో 7,854 అదనపు బస్ సర్వీసులను నడపనున్నారు. వీటిల్లో 50% అదనపు చార్జీలను తీసుకుంటారు .

సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 2 వరకు ఈ ప్రత్యేక సర్వీసులను ప్రయాణికుల రద్దీ దృష్టిలో ఉంచుకొని పలుమార్గాల్లో ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టిసి ప్రకటించింది.

అయితే రోజువారి తిరిగే రెగ్యులర్ బస్ సర్వీసుల్లో చార్జీలు యధాతధంగా ఉండనున్నాయి..

Avatar of saheb shaik

About Saheb Shaik

Saheb Shaik Founder and author of BIKKI NEWS, With 7 Years of experience.

View all posts by Saheb Shaik →